Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెగా ప్రిన్సెస్"కోసం.. అపోలోకు చేరిన అల్లు అర్జున్ దంపతులు..

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (14:28 IST)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య అల్లు స్నేహ రెడ్డితో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌ వెళ్లారు. అక్కడ రామ్ చరణ్, ఉపాసనల బేబీని చూసేందుకు సందర్శించారు. 
 
మంగళవారం తెల్లవారుజామున చెర్రీ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అపోలోకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆసుపత్రిలో చెర్రీ దంపతులను కలిశారు.
 
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే... మెగా అభిమానులు చెర్రీ-ఉపాసన పాపకు ముద్దుగా "మెగా ప్రిన్సెస్" అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments