Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెగా ప్రిన్సెస్"కోసం.. అపోలోకు చేరిన అల్లు అర్జున్ దంపతులు..

Webdunia
మంగళవారం, 20 జూన్ 2023 (14:28 IST)
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన భార్య అల్లు స్నేహ రెడ్డితో కలిసి మంగళవారం జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌ వెళ్లారు. అక్కడ రామ్ చరణ్, ఉపాసనల బేబీని చూసేందుకు సందర్శించారు. 
 
మంగళవారం తెల్లవారుజామున చెర్రీ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అపోలోకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఆసుపత్రిలో చెర్రీ దంపతులను కలిశారు.
 
ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే... మెగా అభిమానులు చెర్రీ-ఉపాసన పాపకు ముద్దుగా "మెగా ప్రిన్సెస్" అని పేరు పెట్టారు. ఈ పేరు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments