Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.200 కోట్ల కబ్‌కు చేరువగా అల వైకుంఠపురములో

Webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (16:25 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. జనవరి 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాలన్నింటిలోకెల్లా ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంల ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ అంటే గత ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 180 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసి రూ.200 కోట్ల కబ్బులో అడుగుపెట్టే దిశగా దూసుకెళుతోంది. 
 
ఏరియాల వారీగా ఈ చిత్రం కలెక్షన్లను పరిశీలిస్తే, నిజాం రూ.28.84 కోట్లు, సీడెడ్ రూ.15.45 కోట్లు, వైజాగ్ రూ.15.01 కోట్లు, గుంటూరు రూ.8.58 కోట్లు, ఈస్ట్ రూ.8.12 కోట్లు, వెస్ట్ రూ.6.40 కోట్లు, కృష్ణా రూ.7.40 కోట్లు, నెల్లూరు రూ.3.50 కోట్లు, ఏపీ అండ్ తెలంగాణ రూ.93.3 కోట్లు, కర్నాటక రూ.9.3 కోట్లు, తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.3.25 కోట్లు, యూఎస్ రూ.9.0 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.3.25 కోట్లు కాగా, మొత్తం షేర్ రూ.118.1 కోట్లుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments