Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైహోమ్ సయుక్ ప్రాజెక్టును ప్రారంభించిన పుష్ప

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (14:29 IST)
హైదరాబాదులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద మైహోమ్ సంస్థ చేపట్టిన "మైహోమ్ సయుక్" రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు సంబంధించిన బ్రోచర్‌ను ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు. 
 
గురువారం జరిగిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అల్లు అర్జున్ పాల్గొన్నారు. అల్లు అర్జున్ మైహోం సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు, ఎండి జూపల్లి శ్యామ్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మైహోమ్ సంస్థ ఏర్పాటై 35 సంవత్సరాలు పూర్తిచేసుకున్నసందర్భంగా సంస్థ యాజమాన్యంకు, సంస్థలో పనిచేసే ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. 
 
మైహోమ్ సంస్థ నుంచి వస్తున్న మరోనూతన ప్రాజెక్ట్ మైహోమ్ సయుక్ ఇప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టుల కంటే కూడా గొప్పగా ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments