Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య జగన్ అంటే.. కోడలు జై తెలుగుదేశం అంటోంది.. ఏంటి పరిస్థితి?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:36 IST)
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కింగ్ నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కూడా తేల్చేశారు.


జగన్ తనకు మంచి స్నేహితుడని, వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ నాగార్జున ఇలా చెప్పినా జగన్‌కు కింగ్ పరోక్షంగా మద్దతు తెలిపారని టాలీవుడ్‌ టాక్ వస్తోంది. 
 
ఇలా మామయ్య జగన్ వైపు వుంటే కోడలు మాత్రం జై తెలుగుదేశం అంటోంది. నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ''నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని ఆ వీడియోలో ప్రజలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments