Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్య జగన్ అంటే.. కోడలు జై తెలుగుదేశం అంటోంది.. ఏంటి పరిస్థితి?

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:36 IST)
వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇటీవల సినీనటుడు అక్కినేని నాగార్జున కలిసిన సంగతి తెలిసిందే. అయితే తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని కింగ్ నాగార్జున వివరణ కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని కూడా తేల్చేశారు.


జగన్ తనకు మంచి స్నేహితుడని, వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ నాగార్జున ఇలా చెప్పినా జగన్‌కు కింగ్ పరోక్షంగా మద్దతు తెలిపారని టాలీవుడ్‌ టాక్ వస్తోంది. 
 
ఇలా మామయ్య జగన్ వైపు వుంటే కోడలు మాత్రం జై తెలుగుదేశం అంటోంది. నాగార్జున కోడలు, హీరోయిన్ సమంత సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ''నేను మీ సమంత.. మన రేపల్లె మన అన్నగారు.. అభివృద్ధికి ఓటేయండి.. అనగాని సత్య ప్రసాద్‌ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. సైకిల్ గుర్తుకే మీ ఓటు’ అంటూ సమంత రేపల్లె టీడీపీ అభ్యర్ధి సత్యప్రసాద్‌ని గెలిపించమని ఆ వీడియోలో ప్రజలను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments