Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఎంతో కష్టపడ్డాను : ఐశ్వర్య రాజేష్

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (15:09 IST)
తాను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఆ సమయంలో ఎన్నో కష్టాలు అనుభవించినట్టు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అన్నారు. హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి నటించిన తాజా చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం". ఇందులో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య.. నటనలో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. 
 
ప్రేమ కంటే అది బ్రేక్ అయినపుడు వచ్చే బాధ తనకెంతో భయమన్నారు. గతంలో తాను రిలేషన్‌షిప్‍‌లో ఉన్నానని, సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తల్లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని తెలిపారు. అతడి నుంచి వేధింపులు, అవమానాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. రిలేషన్‌షిప్‌‍లో ఇలా ఎందుకు జరుగుతుందని భయపడ్డానని తెలిపారు. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచన చేస్తున్నానని తెలిపారు. 
 
ఇకపోతే, ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడే భాగ్యం కోసం అనిల్ రావిపూడి నా పేరు చెప్పినపుడు, తనైతే చాలా ఈజీగా చేస్తుంది అంటూ వెంకటేష్ చాలా సపోర్టు చేశారట. ఇంత కామెడీ ఉన్న రోల్ చేయడం నా సినీ కెరియర్‌లో ఇదే తొలిసారి. మహేశ్ బాబు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించి 'ఏవయ్యా అనీలూ ఈ పిల్లని ఎక్కడ పట్టావ్' అని అన్నారు. జీవితంలో ఇంతవరకూ రావడానికి మా అమ్మే కారణం అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments