Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:15 IST)
పనామా పత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆమైపై ప్రశ్నల వర్షం సంధించారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 
ఈ పనామా పత్రాల లీక్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. కానీ, ఆ సమయంలో ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్టుండి మరోమారు విచారణకు రావాల్సిందేనంటూ నోటీసులు జారీచేశారు. 
 
అయితే, ఈ రోజు విచారణకు రాలేనని ఆమె చెప్పినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆమె సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమంయలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆమె వద్ద విచారణ సాగింది.
 
ఈ వ్యవహారంపై ఐశ్వర్య అత్త, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీకి దుర్ధినాలు రానున్నాయని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments