Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (07:15 IST)
పనామా పత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆమైపై ప్రశ్నల వర్షం సంధించారు. దీంతో ఆమె ఏం సమాధానం చెప్పాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యారు. 
 
ఈ పనామా పత్రాల లీక్ వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. కానీ, ఆ సమయంలో ఆమె హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నట్టుండి మరోమారు విచారణకు రావాల్సిందేనంటూ నోటీసులు జారీచేశారు. 
 
అయితే, ఈ రోజు విచారణకు రాలేనని ఆమె చెప్పినప్పటికీ ఈడీ అధికారులు మాత్రం అంగీకరించలేదు. దీంతో ఆమె సోమవారం ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఆ సమంయలో ఆమె నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు ఆరు గంటల పాటు ఆమె వద్ద విచారణ సాగింది.
 
ఈ వ్యవహారంపై ఐశ్వర్య అత్త, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే బీజేపీకి దుర్ధినాలు రానున్నాయని ఆమె శాపనార్థాలు పెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments