Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభ్యర్థి నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉంది.. యామినీ భాస్కర్

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:46 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది యువతతో పాటు సెలెబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నాయి. అలాంటివారిలో తెలుగు హీరోయిన్ యామినీ భాస్కర్ ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ఎన్నికల రోజున సెలవు రోజున భావించి ఎంజాయ్ చేయకుండా నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటా ఆప్షన్ ఉందని, అందువల్ల దాన్ని వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
ఓటు వేయడం కేవలం బాధ్యత మాత్రమేకాదు మన భవిష్యత్‌ను నిర్ణయించేది అని చెప్పారు. అందువల్ల ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అదేసమయంలో ఈ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేదానిపట్ల ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం