Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరిలో అక్క.. ప్రచారానికి దూరంగా ఎన్టీఆర్... అది బయటకు పొక్కకూడదనే...

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:30 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి వెంకట సుహాసిని పోటీచేస్తున్నారు. ఈమె హైదరాబాద్‌ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆమె విజయం కోసం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరోలు బాలకృష్ణ, తారకరత్న వంటివారు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమె సోదరుడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడా పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. 
 
అయితే, ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి గల కారణాలు ఏంటో ఇపుడు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా హీరోగా కూడా ఉన్నారు. ఈ చిత్రం కోసం జూనియర్ ఎన్టీఆర్ బాగా బరువు పెరుగుతున్నారట. 
 
అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా వైరల్ అవుతోంది. దాదాపు 100 కేజీలకు పైగా బరువుతో ఉన్న ఎన్టీఆర్.. తన లుక్‌ రివీల్ కాకూడదన్న జక్కన్న సూచనతోనే బయటకు రావడం లేదని అంటున్నారు. అయితే, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ సోదరిని గెలిపించాలని నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్, తారక్‌లిద్దరూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments