విక్రమ్ సార్‌తో చేస్తానని అనుకోలేదు.. కోబ్రాపై శ్రీనిధి శెట్టి

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (15:51 IST)
'కేజీఎఫ్ 2' తరువాత శ్రీనిధి శెట్టి చేసిన సినిమాగా ఈ నెల 31వ తేదీన 'కోబ్రా' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయమై శ్రీనిధి మాట్లాడుతూ.."కోబ్రా అనగానే నాకు విక్రమ్ సార్ గుర్తుకు వస్తారు. తమిళంలో నా మొదటి సినిమాను విక్రమ్ సార్‌తో చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత పెద్ద బ్యానర్లో.. ఆయన కాంబినేషన్‌లో చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పాత్ర మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అని అన్నారు.    
 
విక్రమ్ సార్ ఈ చిత్రంలో చాలా గెటప్పుల్లో కనిపిస్తారని.. కానీ ఆయన నా జోడీ కట్టిన గెటప్పు ఏదైతే ఉందో అదే నాకు నచ్చుతుంది. విక్రమ్ సార్, రెహ్మాన్ సార్, మా డైరెక్టర్ గారు, మంచి కథ ఈ సినిమా హైలైట్స్‌గా చెబుతాను. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తప్పకుండా చూడండి" అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments