Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమన్నాను ఉసిగొల్పి శవాల మీద పేలాలు ఏరుకోకండి.. శ్రీరెడ్డి తాజా ట్వీట్

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దే

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:20 IST)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ ఓ రేంజ్‌లో పేలిపోయాయి. ఆ తర్వాత తాను చేసిన తప్పుకు సారీ చెప్పింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ముంబైకి చెందిన హిజ్రా తమన్నాను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇదే అంశంపై ట్వీట్ చేసింది. "తమన్నాను ఎవరు పంపించారో మాకు తెలుసు. వెన్నుపోటు రాజకీయంలో దిట్ట. దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్‌తో ఎంకరేజ్ చేయకండి. నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయకండి. హిజ్రా జాతి అతన్ని వెలివేశాయి విజయవాడలో. అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకోకండి అసహ్యంగా" అంటూ పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments