తమన్నాను ఉసిగొల్పి శవాల మీద పేలాలు ఏరుకోకండి.. శ్రీరెడ్డి తాజా ట్వీట్

క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దే

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (11:20 IST)
క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్నట్టు ట్వీట్స్ సోషల్ మీడియాలో టపాకాయల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ ఓ రేంజ్‌లో పేలిపోయాయి. ఆ తర్వాత తాను చేసిన తప్పుకు సారీ చెప్పింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ముంబైకి చెందిన హిజ్రా తమన్నాను ఉద్దేశించి ట్వీట్ చేసింది. ఇదే అంశంపై ట్వీట్ చేసింది. "తమన్నాను ఎవరు పంపించారో మాకు తెలుసు. వెన్నుపోటు రాజకీయంలో దిట్ట. దొంగలకి తాళాలు ఇచ్చినట్టు ఇంటర్వ్యూస్‌తో ఎంకరేజ్ చేయకండి. నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయకండి. హిజ్రా జాతి అతన్ని వెలివేశాయి విజయవాడలో. అతనిప్పుడు బొంబాయిలో ఉంటున్నాడు. శవాల మీద పేలాలు ఏరుకోకండి అసహ్యంగా" అంటూ పోస్ట్ చేయగా, అది ఇపుడు వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments