Webdunia - Bharat's app for daily news and videos

Install App

600 మంది పేదలకు అన్నదానం.. కరోనా దరిద్రం పోవాలి: సంజన

Webdunia
బుధవారం, 12 మే 2021 (20:18 IST)
కన్నడ నటి సంజనా కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పేదలకు అండగా నిలిచారు. తన వంతు సాయంగా ప్రతి రోజు కర్ణాటకలోని తన ఇంటి సమీపంలో 600 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. 
 
ఈ సందర్భంగా సంజనా మాట్లాడుతూ.. ''మా ఇంటి సమీపంలో ఉన్న ఆరు వందలకు పైగా ప్రజలకు ఆరు రోజులుగా అన్నదానం చేస్తున్నాను. ఎవరి పాత్రలు వారు తెచ్చుకుంటున్నారు. వారికి కావలసిన పదార్ధాలు ఇస్తున్నాం. నేను చాలా సేఫ్‌గా సర్వ్‌ చేస్తున్నా. చాలా బాధగా ఉంది. 
 
లాక్‌డౌన్‌ ఉన్నంతా కాలం నా ఇంటి దగ్గర అన్నదానం ఉంటుంది. మద్యం, సిగిరెట్‌ అలవాటు, బీపీ. షుగర్‌ లేని వ్యక్తులు, మరో 25 ఏళ్లు బతకాల్సిన వారు కూడా తిరుగుతూ తిరుగుతూ మరణిస్తున్నారు. ఈ కరోనా దరిద్రం త్వరగా పోవాలని కోరుకుంటున్నా'' అని సంజనా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments