Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మివ్రతం ఫోటోలను షేర్ చేసిన రంభ

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (21:28 IST)
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన రంభ ప్రస్తుతం పిల్లాపాపలతో సంతోషంగా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం పూజ జరుపుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్లో ఆమె షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందని ఆమె తెలియజేసారు.

 
రంభను క్యారెక్టర్ నటి పాత్రల్లో చేయాలంటూ ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఐతే ఆమె ఎన్ని అవకాశాలు వస్తున్నా తిరిగి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బహుశా పిల్లల ఆలనాపాలన చూసుకోవాలి కనుక ఆమె నటించేందుకు అంగీకరించడం లేదేమోనని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments