Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మివ్రతం ఫోటోలను షేర్ చేసిన రంభ

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2022 (21:28 IST)
కర్టెసి-ట్విట్టర్
ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా రాణించిన రంభ ప్రస్తుతం పిల్లాపాపలతో సంతోషంగా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె తన ఇంట్లో వరలక్ష్మీవ్రతం పూజ జరుపుకున్నారు. ఈ ఫోటోలను ట్విట్టర్లో ఆమె షేర్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుందని ఆమె తెలియజేసారు.

 
రంభను క్యారెక్టర్ నటి పాత్రల్లో చేయాలంటూ ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఐతే ఆమె ఎన్ని అవకాశాలు వస్తున్నా తిరిగి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బహుశా పిల్లల ఆలనాపాలన చూసుకోవాలి కనుక ఆమె నటించేందుకు అంగీకరించడం లేదేమోనని అనుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments