Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటికి తాళం వేసి... అజ్ఞాతంలోకి నటి కస్తూరి - మొబైల్ స్విచాఫ్!!

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (19:52 IST)
తమిళ సినీ నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై ఆళ్వార్ పేట, పోయెస్ గార్డెన్‌లోని ఇంటికి తాళం వేసి అక్కడ నుంచి పారిపోయారు. ఇటీవల తెలుగు ప్రజల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. రాజుల అంతఃపురంలో ఉండే మహిళలకు సపర్యలు చేసేందుకు వచ్చినవారే తెలుగు ప్రజలని, అలాంటి వారి తమిళ జాతీయులని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఎప్పటి నుంచో ఉంటున్న బ్రహ్మణులు మాత్రం ద్రావిడులు కారా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో నటి కస్తూరిపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదు కాగా, పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమై చెన్నై పోయెస్ గార్డెన్‌లో ఉన్న ఆమె నివాసానికి వెళ్ళారు. అక్కడ ఆమె ఇంటికి తాళం వేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. పైగా, ఆమె మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసివుంది. 
 
కాగా, ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి చెన్నై, మదురై నగరాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిల్‌కు ప్రత్యామ్నాయ చేసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments