దీపికా పదుకునే దుస్తులు.. స్త్రీలకు ఆ హక్కు లేదా... దివ్య స్పందన

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (08:47 IST)
పఠాన్ సినిమాలో నటి దీపికా పదుకునే దుస్తులపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకుణె అసభ్యకరమైన కాషాయ దుస్తులు ధరించి సంచలనం రేపింది. కాషాయ రంగులో బికీని ధరించి వివాదానికి కారణమైంది.  దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కాషాయ రంగును అలా వాడటం సరికాదని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిపై దీపికకు పలువురు మద్దతు పలుకుతున్నారు. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, నటి దివ్య ఈ వ్యవహారంపై తన ట్విట్టర్ పేజీలో తెలిపింది.
 
సమంత విడాకుల గురించి, సాయి పల్లవి కామెంట్ గురించి, రష్మిక విడిపోవడం గురించి, దీపికా డ్రెస్ గురించి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దేనినైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మహిళల ప్రాథమిక హక్కు. స్త్రీలు దుర్గాదేవి స్వరూపాలు.  స్త్రీ ద్వేషం ఒక దుర్మార్గం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాడాలని దివ్య పిలుపునిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

టెక్కీలుగా తక్కువ జీతానికే పనిచేసే బదులు బొగ్గుల పొయ్యిపై చికెన్ స్నాక్స్ అమ్మడం బెటర్, వీడియో

హైదరాబాద్ నగరంలో ఎకరం భూమి ధర రూ.237 కోట్లు

డీకే మంత్రివర్గంలో నా కొడుక్కీ కీలక పదవి ఇవ్వాల్సిందే : రాహుల్ వద్ద సిద్ధు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments