Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి ఎమ్మెల్యే నరకం చూపిస్తున్నారు... సినీ నటి అపూర్వ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (22:02 IST)
నటి అపూర్వ తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన సంచలన కామెంట్లు చేశారు. ఆయన ఎమ్మెల్యే కావాలని తాము ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత తమకు నరకం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక్కసారి ఆయన కనుక ఎమ్మెల్యే అయితే దెందులూరులో వున్న తమ ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణ రాష్ట్రానికి వలస రావాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు.
 
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాకు కులపిచ్చి లేదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం వున్నవారికి ఓట్లు వేస్తామని వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తే బాగుంటుందని దణ్ణం పెట్టుకున్నాననీ, కానీ ఇక్కడ చింతమనేని గెలిచి తమకు మాత్రం నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఐతే రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వేయాలా? లేదంటే వైసీపికి వేయాలా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments