టీడీపి ఎమ్మెల్యే నరకం చూపిస్తున్నారు... సినీ నటి అపూర్వ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (22:02 IST)
నటి అపూర్వ తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన సంచలన కామెంట్లు చేశారు. ఆయన ఎమ్మెల్యే కావాలని తాము ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత తమకు నరకం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొక్కసారి ఆయన కనుక ఎమ్మెల్యే అయితే దెందులూరులో వున్న తమ ఆస్తులన్నీ అమ్ముకుని తెలంగాణ రాష్ట్రానికి వలస రావాల్సి వుంటుందని చెప్పుకొచ్చారు.
 
కమ్మ సామాజికవర్గానికి చెందిన నాకు కులపిచ్చి లేదని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం వున్నవారికి ఓట్లు వేస్తామని వెల్లడించారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలన వస్తే బాగుంటుందని దణ్ణం పెట్టుకున్నాననీ, కానీ ఇక్కడ చింతమనేని గెలిచి తమకు మాత్రం నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 
 
ఐతే రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు వేయాలా? లేదంటే వైసీపికి వేయాలా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag లోని G కాస్త Googleగా నిలబడింది: చంద్రబాబు

ఆయన మా డాడీయే కావొచ్చు.. కానీ ఈ యాత్రలో ఆయన ఫోటోను వాడను : కవిత

త్వరలో వందే భారత్ 4.0 : రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments