అయ్య బాబోయ్.. శిఖా చౌదరి ఎవరో తెలియదు.. ఒక్కసారి కూడా?: సూర్య

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (19:16 IST)
ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ హత్య కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇదే కేసులో నటుడు సూర్యకు సంబంధం వున్నట్లు వార్తలు వచ్చాయి.


జయరామ్ హత్యకు రెండు రోజుల ముందు రాయదుర్గం పోలీస్ స్టేషన్ వద్ద రాకేశ్ రెడ్డిని కలుసుకున్నానని.. తన సినిమా ప్రమోషన్ కోసం డబ్బులు అవసరమైతే కలిశానన్నారు. ఓ వ్యక్తి తనను రాకేష్‌రెడ్డికి పరిచయం చేశారని తెలిపారు. 
 
డబ్బులు ఇస్తే ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇస్తానని చెప్పానన్నారు. హనీట్రాప్‌ గురించి తెలియదని పేర్కొన్నారు. ముఖ్యంగా శిఖాచౌదరి ఎవరో తనకు అస్సలు తెలియదని సూర్య తెలిపారు.

అంతేకాకుండా జయరామ్‌ను, శిఖా చౌదరిని తానెప్పుడూ చూడలేదని సూర్య స్పష్టం చేశారు. మొత్తానికి పారిశ్రామిక వేత్త జయరాం హత్యకేసుతో తనకు సంబంధం లేదని నటుడు సూర్య తేల్చి చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments