Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన పార్టీలో చేరుతానా? నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా?: రేణూ దేశాయ్

Webdunia
శనివారం, 2 మార్చి 2019 (18:04 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఇటీవల కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల కష్టనష్టాలను అడిగారు. అదీ సాక్షి టీవీ మైకుతో అక్కడికెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. కర్నూలులో రేణు పర్యటించడం ద్వారా ఆమె జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకే ఈ పని చేసిందని విమర్శలు ఎదురయ్యాయి. 
 
అయితే ఆపై రేణూ దేశాయ్ కర్నూలు జిల్లా రైతులతో భేటీకి వివరణ ఇచ్చింది. రైతు సమస్యలపై సినిమా చేస్తున్నానని ఇందుకు ఆధారంగా ఓ షో కూడా నిర్వహిస్తున్నానని ఇందులో భాగంగా ఈ ఇంటర్వ్యూలు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతటితో ఈ వివాదానికి తెరపడింది. తాజాగా జనసేన పార్టీలో రేణూ దేశాయ్ చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. 
 
నెటిజన్లు అడిగిన ఈ ప్రశ్నకు రేణు అసహనం వ్యక్తం చేసింది. తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంటే... అందులో సీక్రెట్ ఉండదని తెలిపింది. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలుసని వెల్లడించింది. జనాలు నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేస్తున్నారని రేణు  వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

TGRTC: టీజీఆర్టీసీ బస్సుకు నిప్పెట్టిన గంజాయ్ బ్యాచ్.. రాత్రి నిప్పెట్టారు.. ఏమైంది?

హానీట్రాప్‌లో పడిపోయాడు.. ఆర్మీ సీక్రెట్లు చెప్పేశాడు.. చివరికి పోలీసులకు చిక్కాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments