Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన హీరో మంచు మనోజ్

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:47 IST)
తెలుగు నటుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రుల‌తో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
 
ఇక మంచు మ‌నోజ్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన మనోజ్.. "సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం గౌరవంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌ణాళిక‌లు, ముందు చూపు, దూర‌దృష్టి న‌న్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఆయ‌న‌కున్న దార్శ‌నిక‌త న‌న్ను ముగ్ధుడిని చేసింది. మంచి ప‌నులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్ష‌లు ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments