Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌తో సమావేశమైన హీరో మంచు మనోజ్

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:47 IST)
తెలుగు నటుడు మంచు మనోజ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల తెలంగాణ మంత్రుల‌తో భేటి కాగా, ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన అభిమాప్రాయాలను మంత్రులు, ఉన్నతాధికారులతో పంచుకున్నారు.
 
ఇక మంచు మ‌నోజ్ తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటి అయ్యారు. ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసిన మనోజ్.. "సీఎం జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం గౌరవంగా భావిస్తున్నాను. భ‌విష్య‌త్ కోసం ఆయ‌న చేస్తున్న ప్ర‌ణాళిక‌లు, ముందు చూపు, దూర‌దృష్టి న‌న్ను బాగా ఆకర్షించాయి. రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఆయ‌న‌కున్న దార్శ‌నిక‌త న‌న్ను ముగ్ధుడిని చేసింది. మంచి ప‌నులు చేస్తున్న మీలాంటి వారికి దేవుడి శుభాకాంక్ష‌లు ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని మ‌నోజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments