Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు అస్వస్థత?

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:49 IST)
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చ్రించి ప్రథమ చికిత్స అందించారు. నిజానికి వయసు మీదపడుతున్నా నాగార్జున మాత్రం ఇప్పటికీ కుర్రపిల్లోడిలా ఉన్నాడు. అరవైయేళ్ళ వయసులోనూ యువ‌కుడిలా ఎంతో ఉత్సాహంతో క‌నిపిస్తున్నారు. 
 
ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మానికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం నాగ్ అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. ఆయ‌న బ‌ర్త్‌డే ఏర్పాట్ల గురించి చ‌ర్చించేందుకు అభిమానులు ఆయ‌న ఇంటికి వెళ్ల‌గా ఆరోగ్యం స‌రిగా లేని కార‌ణంగా నాగ్ వారితో ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌లేద‌ని స‌మాచారం. 
 
అయితే నిన్న జ‌రిగిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఎంతో యాక్టివ్‌గా క‌నిపించిన నాగార్జున అస్వ‌స్థ‌త‌కి గురైన‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌లో ఎంత వాస్త‌వం ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఆ మ‌ధ్య "మ‌న్మ‌థుడు 2" ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో నాగార్జున చేతికి చిన్న‌క‌ట్టుతో క‌నిపించారు. ఏమైంద‌ని విలేక‌రులు అడ‌గ‌గా, జిమ్‌లో క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కొంత నొప్పి రావ‌డంతో అలా బ్యాండేజ్ క‌ట్ట‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments