Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (22:24 IST)
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేష‌న్ సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ చిత్రానికి స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.... ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీగా చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ బృందం ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక స్థానాన్ని ఖరారు చేసింది కానీ.. వారు తిరుపతి, విజయవాడ మరియు కర్నూలు వంటి ప్రదేశాలలో ఇతర వేదికలను కూడా చూస్తున్నారు. 
 
వేదిక మరియు తేదీ ఖరారైన తర్వాత, ఈవెంట్ అధికారికంగా ప్రకటించనున్నార‌ని స‌మాచారం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ను పిల‌వ‌నున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments