కుమారుడి కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ దంపతులు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:08 IST)
బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ తన కుమారుడు కోసం మళ్లీ కలిశారు. ఇటీవల తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, విడాకులు తీసుకున్నప్పటికీ కుమారుడు కోసం అపుడపుడూ కలవాలని నిర్ణయించుకున్నారు. అలాగే, ఫ్రెండ్స్‌గా కలిసివుంటామని చెప్పారు. ఈ మాటలకు గుర్తుగా వారు పలు సందర్భాల్లో కలుసుకుంటున్నారు. 
 
కుమారుడు ఆజాద్ పుట్టిన రోజు కోసం వారిద్దరూ కలిశారు. ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే, అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రంలో అమీర్ ఖాన్ చిత్రం కోసం కిరణ్ రావు పనిచేస్తున్నారు. 
 
ఇకపోతే, అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా విషయానికి వస్తే ఈ నెలలో విడుదల కావాల్సి వున్నప్పటికీ టెక్నికల్ వర్క్స్ పూర్తికాకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments