Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారుడి కోసం మళ్లీ కలిసిన అమీర్ ఖాన్ దంపతులు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (15:08 IST)
బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ తన కుమారుడు కోసం మళ్లీ కలిశారు. ఇటీవల తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. అయితే, విడాకులు తీసుకున్నప్పటికీ కుమారుడు కోసం అపుడపుడూ కలవాలని నిర్ణయించుకున్నారు. అలాగే, ఫ్రెండ్స్‌గా కలిసివుంటామని చెప్పారు. ఈ మాటలకు గుర్తుగా వారు పలు సందర్భాల్లో కలుసుకుంటున్నారు. 
 
కుమారుడు ఆజాద్ పుట్టిన రోజు కోసం వారిద్దరూ కలిశారు. ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు ఇపుడు వైరల్‌గా మారాయి. ఇదిలావుంటే, అమీర్ ఖాన్ తన తదుపరి చిత్రంలో అమీర్ ఖాన్ చిత్రం కోసం కిరణ్ రావు పనిచేస్తున్నారు. 
 
ఇకపోతే, అమీర్ ఖాన్ తాజాగా నటించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా విషయానికి వస్తే ఈ నెలలో విడుదల కావాల్సి వున్నప్పటికీ టెక్నికల్ వర్క్స్ పూర్తికాకపోవడంతో దీన్ని వాయిదా వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments