Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేజీ ఆఫర్‌ను వదులుకున్న స్టార్ హీరోయిన్...మోసం చేయలేను (video)

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:20 IST)
ప్రస్తుతం గ్లామరస్‌గా కనిపించే హీరోయిన్ల హవా నడుస్తున్న తరుణంలో గ్లామర్ విషయంలో హద్దులు పాటిస్తున్నప్పటికీ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తన అద్భుతమైన నటనతో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న ఈ హీరోయిన్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఫిదాతోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. అంతటి క్రేజ్ సంపాదించుకున్నా కూడా సాయి పల్లవి వెండితెరపై తన గ్లామర్ విషయంలో హద్దులను పాటిస్తూ వస్తోంది. 
 
సాయి పల్లవి క్రేజ్‌ను గుర్తించిన ఓ కార్పొరేట్ సంస్థ తాము లాంఛ్ చేయబోయే కొత్త పేస్ క్రీమ్ ప్రోడక్ట్‌కు సాయి పల్లవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని ఆ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని భావించారట. ఇందుకోసం ఆ సంస్థ ప్రతినిధులు 2 కోట్ల క్రేజీ ఆఫర్‌తో సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే సాయి పల్లవి వారికి నో చెప్పిందట. 
 
పైగా తనకు ఎంత పారితోషికం ఇచ్చినా ఇలాంటి క్రీమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండలేనని చెప్పిందట. అసలు సినిమాల్లోనే తాను మేకప్ లేకుండా మొటిమలతో నటిస్తానని, అలాంటప్పుడు లేని అందం ఉన్నట్లుగా చూపించి జనాలని మోసం చేయలేనని తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం ఎస్.జె సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

Pawan Kalyan: పదివేల మంది మహిళలకు వరలక్ష్మీ వ్రతం గిఫ్టులు ఇవ్వనున్న పవన్

UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments