శేఖర్ కమ్ములకు ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నారా?

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (16:40 IST)
సహజ దర్శకుడు శేఖర్ కమ్ముల. అన్ని వర్గాల ప్రేక్షకులను దగ్గర చేసే సినిమాలు చేయడం శేఖర్ కమ్ములకు మాత్రమే తెలుసు. ఇది తెలుగు సినీపరిశ్రమలో ఎవరైనా ఠక్కున చెబుతారు. అయితే ఫిదా సినిమా తరువాత శేఖర్ కమ్ముల కాస్త గ్యాప్ ఇచ్చి నాగ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 
 
ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్. నాగచైతన్య సరసన నటిస్తుండటంతో అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అన్న ఆసక్తిలో ఉన్నారు. అయితే సినిమాను శేఖర్ కమ్ముల డిసెంబర్‌లో రిలీజ్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ మొత్తం విదేశాల్లో వేగంగా జరుగుతోంది.
 
కానీ గత వారంరోజుల నుంచి శేఖర్ కమ్ముల వైరల్ ఫీవర్‌తో తీవ్రంగా బాధపడుతున్నారట. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుని మళ్ళీ షూటింగ్‌కు వచ్చినా ఆయన దానిపై దృష్టి పెట్టలేకపోతున్నారట. దీంతో సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాను వచ్చే సంవత్సరం జనవరి నెలలోనే విడుదల చేసేందుకు కూడా సినిమా యూనిట్ సిద్థమవుతోందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments