Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (15:23 IST)
అతిపెద్ద తమిళ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. అజిత్ ఇటీవలి చిత్రం "తెగింపు" అతని కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విడా ముయర్చిలో అజిత్ నటిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సీనియర్ స్టార్ అయిన త్రిష ఇందులో హీరోయిన్. అజిత్ కుమార్- త్రిష కృష్ణన్ నటించిన ఈ రాబోయే డ్రామా విడా ముయార్చిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా కనిపించనుంది. అయితే ఆమె మరో కథానాయికగా నటిస్తుందా లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్‌లకు లైసెన్స్ లేదు..

శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్‌ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం

విమానంలో ప్రయాణీకురాలు.. ఆమ్లెట్‌లో బొద్దింక.. పిల్లాడు సగం తిన్నాక?

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments