Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్ సరసన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలుసా?

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2023 (15:23 IST)
అతిపెద్ద తమిళ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్ సరసన టాలీవుడ్ హీరోయిన్ నటించనుంది. అజిత్ ఇటీవలి చిత్రం "తెగింపు" అతని కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం విడా ముయర్చిలో అజిత్ నటిస్తున్నాడు. 
 
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సీనియర్ స్టార్ అయిన త్రిష ఇందులో హీరోయిన్. అజిత్ కుమార్- త్రిష కృష్ణన్ నటించిన ఈ రాబోయే డ్రామా విడా ముయార్చిలో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా కూడా కనిపించనుంది. అయితే ఆమె మరో కథానాయికగా నటిస్తుందా లేక ఏదైనా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments