Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో మరోసారి తమన్నా...

Webdunia
బుధవారం, 15 జులై 2020 (19:38 IST)
సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ మొదటిసారి చిరంజీవితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
 
కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో షూటింగ్ చేసుకోబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అయ్యింది. ఈసినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే సైరాలో షేర్ చేసుకున్న తమన్నా మరోసారి చిరుతో ఆడిపాడుతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నో చెప్పిందని.. నోట్లో విషం పోశాడు.. కత్తితో గొంతు కోశాడు.. అదే కత్తితో ఆత్మహత్య

ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులు... భర్త హాలులో నిద్ర.. టెక్కీ భార్య బెడ్‌రూమ్‌లో..?

ఆన్ లైన్ బెట్టింగులో మోసపోయా, అందుకే పింఛన్ డబ్బు పట్టుకెళ్తున్నా: సారీ కలెక్టర్ గారూ (video)

బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావు అరెస్టు - 14 కేజీల బంగారం స్వాధీనం!

మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం.. సూర్యగ్రహణం రెండూ ఒకేరోజు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments