Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరుతో మరోసారి తమన్నా...

Webdunia
బుధవారం, 15 జులై 2020 (19:38 IST)
సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత దర్శకుడు కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరంజీవికి 152వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
రాజమౌళి తర్వాత టాలీవుడ్లో ఓటమి లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివ మొదటిసారి చిరంజీవితో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి మెలడీ మాంత్రికుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
 
కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా త్వరలో షూటింగ్ చేసుకోబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక క్రేజీ న్యూస్ అప్డేట్ అయ్యింది. ఈసినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో హీరోయిన్ తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే సైరాలో షేర్ చేసుకున్న తమన్నా మరోసారి చిరుతో ఆడిపాడుతుందని సమాచారం.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments