దగ్గరికి రామ్మా... కూర్చోమ్మా... అనేవాళ్లతోనా... శృతి హాసన్ మండిపాటు

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (21:34 IST)
కమలహాసన్ కుమార్తెగా కాకుండా సినీ నటిగానే శృతి హాసన్‌కు ఒక మంచి పేరుంది. తమిళ సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న శృతి హాసన్ తాజాగా దర్శకులతో కొన్ని కామెంట్లు చేశారు. షూటింగ్ సమయంలో స్వేచ్ఛ ఇవ్వని దర్శకులతో నేను పనిచేయనని తేల్చేసింది శృతి హాసన్.
 
నాకు నటన తెలుసు. ఎన్నో సినిమాలు చేశాను. దర్శకుడు నాకు నటన కాదు నేర్పించాల్సింది. నాకు చేయాల్సిన షాట్ చెబితే చాలు నేను చేసేస్తా. అలా కాకుండా దగ్గరికి రామ్మా. కూర్చోమ్మా. ఇలా చేయాలి అని సలహాలిస్తే మాత్రం చేయను. ఎందుకంటే నా నటన అందరికీ తెలుసు. నాకు లక్షలమంది ప్రేక్షకులున్నారంటోంది శృతి హాసన్. దర్సకులకు షరతులు పెడితే శృతి హాసన్ కు అవకాశాలు తగ్గిపోవడం ఖాయమంటున్నారు సినీవిశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments