Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో అదితి రావు-సిద్ధార్థ్... తర్వాత వీరికేనా పెళ్లి?

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (22:18 IST)
Siddharth, Aditi Rao Hydari
హైదరాబాద్‌లో జరిగిన టాలీవుడ్ నటుడు శర్వానంద్- రక్షిత నిశ్చితార్థ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ హాజరయ్యారు. దీంతో సిద్ధార్థ్-అదితి రావు హైదరీలు త్వరలో వివాహం చేసుకోబోతున్నారా అని చర్చ సాగుతోంది. 
 
ఇటీవలే రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్, తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఫోటోలను షేర్ చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
 
త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్- ఉపాసన కొణిదెల మ్యాచింగ్ దుస్తులతో ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు. అలాగే శర్వానంద్, రక్షిత జంటగా ఉన్న  ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవన్నీ తడిసిన టపాసుల్లాంటివి.. ఎప్పుడూ వెలగవు.. కేరళ బీజేపీ ఉపాధ్యక్షుడు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments