Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమీ ప్రెగ్నెంట్.. శ్రద్ధా కపూర్‌ను సంప్రదిస్తే.. ట్రిపుల్ ఆర్‌కు..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:33 IST)
బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ పనుల్లో బిజీబిజీగా వున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన డైసీని తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
ఇంకా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం రాజమౌళి వేట మొదలెట్టారు. ఈ క్రమంలో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్ అంగీకరించలేదని సమాచారం. 
 
శ్రద్ధా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఎమీ జాక్సన్‌ను వరించిందట. కానీ ఆమె ప్రెగ్నెంట్‌గా వుండటంతో ఆ ఛాన్స్ కాస్త జారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments