Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమీ ప్రెగ్నెంట్.. శ్రద్ధా కపూర్‌ను సంప్రదిస్తే.. ట్రిపుల్ ఆర్‌కు..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:33 IST)
బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ పనుల్లో బిజీబిజీగా వున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన డైసీని తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
ఇంకా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం రాజమౌళి వేట మొదలెట్టారు. ఈ క్రమంలో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్ అంగీకరించలేదని సమాచారం. 
 
శ్రద్ధా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఎమీ జాక్సన్‌ను వరించిందట. కానీ ఆమె ప్రెగ్నెంట్‌గా వుండటంతో ఆ ఛాన్స్ కాస్త జారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆహార కల్తీ.. అగ్రస్థానంలో తమిళనాడు... రెెండో స్థానంలో తెలంగాణ

నోటికాడి బుక్క నీటిపాలాయె... దూసుకొస్తున్న అల్పపీడనం...

ప్రియుడితో కలిసి కుమార్తెకు చిత్రహింసలు.. హైదరాబాద్ తీసుకెళ్లి ఒంటినిండా వాతలు!!

గుంటూరులో ఘోరం : గొంతుకొరికి బాలుడిని చంపేసిన కుక్క!!

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments