Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమీ ప్రెగ్నెంట్.. శ్రద్ధా కపూర్‌ను సంప్రదిస్తే.. ట్రిపుల్ ఆర్‌కు..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (15:33 IST)
బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ పనుల్లో బిజీబిజీగా వున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన డైసీని తీసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 
 
ఇంకా ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం రాజమౌళి వేట మొదలెట్టారు. ఈ క్రమంలో సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ డేట్స్ అడ్జెట్స్ కాకపోవడంతో ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్ అంగీకరించలేదని సమాచారం. 
 
శ్రద్ధా కంటే ముందు జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఎమీ జాక్సన్‌ను వరించిందట. కానీ ఆమె ప్రెగ్నెంట్‌గా వుండటంతో ఆ ఛాన్స్ కాస్త జారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments