Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్.. రణ్ వీర్ సరసన నటించే ఛాన్స్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:39 IST)
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సరసన నటించే అవకాశం దక్కింది. అర్జున్ రెడ్డిలో ఆమె నటనని చూసిన రణ్ వీర్ 'జయేష్ బాయ్ జోర్దార్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ అమ్మడు సంతోషానికి అవధుల్లేవ్. ఇదేకాదు బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్‌లో సైతం ఆమెకి అవకాశం వచ్చింది. 
 
ఆదిత్య రావల్ హీరోగా నటిస్తున్న 'బమ్ ఫాడ్' అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా షాలినీకి అవకాశం దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్‌కి టాటా చెప్పేసినట్టేనని అంటున్నారు. ఒక్క టాలీవుడ్‌కే కాదు దక్షిణాది చిత్రాలకి సైతం ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసిందట. 
 
కాగా.. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న షాలినీకి తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అర్జున్ రెడ్డిలో నటనపరంగా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ అవకాశాలు అంతగా రాలేదన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments