షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్.. రణ్ వీర్ సరసన నటించే ఛాన్స్

Webdunia
సోమవారం, 6 ఏప్రియల్ 2020 (10:39 IST)
అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండేకు బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సరసన నటించే అవకాశం దక్కింది. అర్జున్ రెడ్డిలో ఆమె నటనని చూసిన రణ్ వీర్ 'జయేష్ బాయ్ జోర్దార్' సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో ఈ అమ్మడు సంతోషానికి అవధుల్లేవ్. ఇదేకాదు బాలీవుడ్‌లో ఒక వెబ్ సిరీస్‌లో సైతం ఆమెకి అవకాశం వచ్చింది. 
 
ఆదిత్య రావల్ హీరోగా నటిస్తున్న 'బమ్ ఫాడ్' అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా షాలినీకి అవకాశం దక్కింది. దీంతో ఆమె టాలీవుడ్‌కి టాటా చెప్పేసినట్టేనని అంటున్నారు. ఒక్క టాలీవుడ్‌కే కాదు దక్షిణాది చిత్రాలకి సైతం ఆమె ఫుల్ స్టాప్ పెట్టేసిందట. 
 
కాగా.. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న షాలినీకి తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. అర్జున్ రెడ్డిలో నటనపరంగా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. కానీ అవకాశాలు అంతగా రాలేదన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments