ఒకే సినిమాలో నిత్యామీనన్, సాయిపల్లవి.. దర్శకుడు ఎవరో తెలుసా?

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:37 IST)
మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ్ వుంది. నిత్యామీనన్ ఇప్పటికే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక మలయాళ ప్రేమమ్‌తో అందరినీ ఆకట్టుకుని ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలతో అదుర్స్ అనిపించిన సాయిపల్లవి కూడా నిత్యామీనన్ బాటలో పయనిస్తోంది.
 
గ్లామర్ పాత్రలను పక్కనబెట్టి.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకే ఆసక్తి కనబరుస్తోంది. ఇలా నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శాంతను భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిత్యామీనన్‌, సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments