Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సినిమాలో నిత్యామీనన్, సాయిపల్లవి.. దర్శకుడు ఎవరో తెలుసా?

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (10:37 IST)
మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ్ వుంది. నిత్యామీనన్ ఇప్పటికే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక మలయాళ ప్రేమమ్‌తో అందరినీ ఆకట్టుకుని ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలతో అదుర్స్ అనిపించిన సాయిపల్లవి కూడా నిత్యామీనన్ బాటలో పయనిస్తోంది.
 
గ్లామర్ పాత్రలను పక్కనబెట్టి.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకే ఆసక్తి కనబరుస్తోంది. ఇలా నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శాంతను భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిత్యామీనన్‌, సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాలి.. చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చిన రేవంత్

Prashant Kishor: కారు మీద పడిన జనం.. కారు డోర్ తగిలి ప్రశాంత్ కిషోర్‌కు తీవ్రగాయం.. ఏమైందంటే? (video)

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఇంట్లోనే వుండండి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ (video)

Hyderabad floods: హైదరాబాదులో భారీ వర్షాలు- హుస్సేన్ సాగర్ సరస్సులో భారీగా వరదలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments