Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:03 IST)
ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది రష్మిక. ముంబై ఎయిర్ పోర్టులో తీసిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో షార్ట్ ధరించి..టోఫీ పెట్టుకుని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది రష్మిక లుక్‌ని ప్రశంసించగా, మరి కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రష్మిక ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
రష్మిక ఇటీవల నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

హమ్మయ్య... ఢిల్లీకి చేరుకున్న ఏపీ విద్యార్థులు.. ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments