అయ్యో.. శ్రీవల్లి ప్యాంటు వేసుకోవడం మరిచిందా? పిక్ వైరల్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:03 IST)
ముంబై విమానాశ్రయంలో సందడి చేసింది రష్మిక. ముంబై ఎయిర్ పోర్టులో తీసిన పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో షార్ట్ ధరించి..టోఫీ పెట్టుకుని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది రష్మిక లుక్‌ని ప్రశంసించగా, మరి కొందరు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రష్మిక ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
రష్మిక ఇటీవల నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. పాన్ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments