Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌లో రాజశేఖర్ కూతుళ్ల హవా

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (13:46 IST)
హీరో రాజశేఖర్ కూతుళ్లు కోలీవుడ్‌లో కుదురుకునేందుకు సిద్ధంగా వున్నారు. తాజాగా శివాని చేసిన 'అద్భుతం' ఓటీటీలో విడుదలైంది. ఇక ఆల్రెడీ 'దొరసాని' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివాత్మిక, 'రంగమార్తాండ'లోను కనిపించనుంది. 
 
ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఇక ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కూడా కోలీవుడ్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు.
 
తమిళంలో శివాని చేసిన 'అన్బరివు' వచ్చేనెల 7వ తేదీ నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివాత్మిక చేసిన 'ఆనందం విలయాడుం వీడు' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments