Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:47 IST)
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బాలీవుడ్ చిత్రం 'యోధా'లో కనిపించిన ఆమె హైదరాబాద్‌లో కొత్త పెట్టుబడితో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇక్కడ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు, టాలీవుడ్ రాజధానిలో ఆమె మూడవది కావడం విశేషం. 
 
రాశి ఇటీవల తన మూడవ ఆస్తిని సంపాదించింది. టాలీవుడ్‌లో కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కనిపిస్తోన్న రాశిఖన్నా.. "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. హైదరాబాదులో గతంలో 2015, 2017లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. వరుసగా లగ్జరీ అపార్ట్‌మెంట్, డ్యూప్లెక్స్ విల్లాలు కొనుగోలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments