Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో మూడో ఆస్తి.. ఇల్లు కొనుగోలు చేసిన రాశిఖన్నా

సెల్వి
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:47 IST)
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా హైదరాబాదులో ఇల్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన బాలీవుడ్ చిత్రం 'యోధా'లో కనిపించిన ఆమె హైదరాబాద్‌లో కొత్త పెట్టుబడితో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇక్కడ కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు, టాలీవుడ్ రాజధానిలో ఆమె మూడవది కావడం విశేషం. 
 
రాశి ఇటీవల తన మూడవ ఆస్తిని సంపాదించింది. టాలీవుడ్‌లో కాకుండా తమిళం, హిందీ సినిమాలలో కనిపిస్తోన్న రాశిఖన్నా.. "తెలుసు కదా" అనే చిత్రంలో నటిస్తోంది. హైదరాబాదులో గతంలో 2015, 2017లో ప్రాపర్టీలను కొనుగోలు చేసింది. వరుసగా లగ్జరీ అపార్ట్‌మెంట్, డ్యూప్లెక్స్ విల్లాలు కొనుగోలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments