Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్టామినాకు కారణం ఆ సైజే అని చెప్తోందట పూజా హెగ్డే (వీడియో)

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (18:14 IST)
మగవాళ్ళకి సిక్స్ ప్యాక్‌లా, ఆడవారికి జీరో ప్యాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీరో ప్యాక్ మెయింటెన్ చేసే హీరోయిన్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేరిపోయారట. పూజా హెగ్డే వరుసగా తన జీరో సైజ్ ఫోటోలను పోస్ట్‌లు చేస్తోంది. అది కూడా ట్విట్టర్లో. బక్కపలుచగా, మెడ కింద ఆమె ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్న ఫోటోను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. 
 
జీరో సైజ్‌ని మించేలా పూజా నడుము సైజు ఉందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పూజా అల వైకుంఠపురంలో నటించింది. దీంతో పాటు ప్రభాస్, జాన్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ సినిమాలోను నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది పూజా. అక్కడ ఆఫర్లు వచ్చినా వదులుకోకుండా నటిస్తూనే ఉంది. తన స్టామినాకు కారణం ఆ సైజే అని చెబుతోందిట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments