Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్టామినాకు కారణం ఆ సైజే అని చెప్తోందట పూజా హెగ్డే (వీడియో)

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (18:14 IST)
మగవాళ్ళకి సిక్స్ ప్యాక్‌లా, ఆడవారికి జీరో ప్యాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ జీరో ప్యాక్ మెయింటెన్ చేసే హీరోయిన్స్ రోజురోజుకు ఎక్కువవుతున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేరిపోయారట. పూజా హెగ్డే వరుసగా తన జీరో సైజ్ ఫోటోలను పోస్ట్‌లు చేస్తోంది. అది కూడా ట్విట్టర్లో. బక్కపలుచగా, మెడ కింద ఆమె ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్న ఫోటోను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. 
 
జీరో సైజ్‌ని మించేలా పూజా నడుము సైజు ఉందని చెప్పుకొంటున్నారు. ప్రస్తుతం పూజా అల వైకుంఠపురంలో నటించింది. దీంతో పాటు ప్రభాస్, జాన్, బొమ్మరిల్లు భాస్కర్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ సినిమాలోను నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ పైన ఓ కన్నేసి ఉంచింది పూజా. అక్కడ ఆఫర్లు వచ్చినా వదులుకోకుండా నటిస్తూనే ఉంది. తన స్టామినాకు కారణం ఆ సైజే అని చెబుతోందిట. 
 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments