Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడిల్ క్లాస్ అబ్బాయికి తర్వాత ఆ ఇద్దరు బాగా పెంచేశారు..

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రా

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (12:02 IST)
ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని కూడా పారితోషికాన్ని పెంచాడు. వరుస సక్సెస్‌లతో మార్కెట్ పరంగా దూసుకెళ్తున్న నాని, సాయిపల్లవి.. కథా ప్రాధాన్యత గల సినిమాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటివరకు నాని 8 కోట్లు తీసుకున్న నాని.. ప్రస్తుతం తొమ్మిది కోట్లు అడుగుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
అలాగే ఫిదా హీరోయిన్ సాయిపల్లవి కూడా సక్సెస్‌ల కోసం ఉరుకులు తీస్తోంది. ఈ క్రమంలో పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచేసిందని సినీ జనం అంటున్నారు. నాని ప్రస్తుతం ''కృష్ణార్జున యుద్ధం'' సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వున్నారు. 
 
ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. అలాగే నాని నిర్మాతగా తెరకెక్కించిన ''అ'' సినిమా ఆడియో వేడుక ఇటీవల జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాని బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోపు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

టీవీ యాంకర్‌కు నిద్రమాత్రలు కలిపి... లైంగికదాడికి పాల్పడిన పూజారి!!

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments