Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటిని వద్దన్న రజనీకాంత్.. నయనతారతో సై..

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (11:14 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్‌లో 'దర్బార్' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తుండగా, ముంబైలో షూటింగ్ కూడా మొదలైపోయింది.  ''మహానటి''గా నటించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్ చేయనుందని టాక్ వచ్చింది. 
 
అయితే కీర్తి సురేష్ తన సరసన సెట్ కాదని రజనీకాంత్ భావించినట్లు టాక్ వస్తోంది. తన పక్కన హీరోయిన్‌గా యువనటి కీర్తి సురేష్ బాగుండదని అభిప్రాయపడ్డ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ఆ స్థానంలో నయనతారను తీసుకోవాలని కోరడంతో దర్శకుడు మురుగదాస్ నయనను ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
గతంలో రజనీకాంత్‌తో రెండు సినిమాల్లో నటించిన నయనతార, ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రంతో జతకట్టే అవకాశాన్ని దక్కించుకుంది. కోలీవుడ్‌లో మంచి చాన్స్ కోల్పోయిన కీర్తి, టాలీవుడ్‌లో మాత్రం మెగా అవకాశాన్ని కొట్టేసింది. కీర్తి, త్వరలో చిరంజీవికి జోడీగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments