Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలబ్రిటీలు డబ్బులిచ్చి ప్రచారం చేసుకుంటారు : ప్రియమణి

డీవీ
బుధవారం, 21 ఫిబ్రవరి 2024 (11:31 IST)
Priyamani
నటి ప్రియమణి అన్నిభాషల్లోనూ బిజీగా వుంది. కొంత గ్యాప్ తీసుకున్నా ఏదో రూపంలో ఆమె నటనను ప్రదర్శిస్తుంది. వెబ్ సిరీస్ లోనూ ఆమె నటిస్తూ భామా కలాపం 2 కూడా చేసింది. కథంతా ఆమె చుట్టూ తిరుగుతుంది. ఇక హిందీలో కొటేషన్ గ్యాంగ్ అనే సినిమా చేస్తుంది. ఇటీవలే ప్రమోషన్ లో భాగంగా పాడ్ కాస్ట్ అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు ఆమె సెలబ్రిటీలపై స్పందించాల్సి వచ్చింది.
 
ఈమధ్య సోషల్ మీడియాలోనూ ఇతరత్రా సెలబ్రిటీలు జిమ్ లకు వెళుతున్నా, షాపింగ్ కు వెళుతున్నా, ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నా ఫొటోగ్రాఫర్లు షడెన్ గా వచ్చేసి సందడి చేస్తారు. ఎంతమంది రావాలి, ఏ ఏ ఫొటోగ్రాఫర్లు రావాలి అనేవి ముందుగా మేనేజర్లు ప్లాన్ చేసి పెడతారు. అందుకు తగినవిధంగానే ప్రశ్నలు కూడా వేస్తుంటారు.  దానిని వైరల్ చేసే బాధత్య వారిదే.  అందుకు తగిన ప్రతిఫలం వుంటుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. 
 
ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా వుంటుంది. ఇవి ఇండ్రస్టీకి తెలిసినా ప్రియమణి చెప్పడంతో కామన్ మాన్ కూడా కిటుకు తెలిసిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం అంటేనే డబ్బుమయం అంటూ సెలవిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ మంతి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments