Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మథుడు సరసన పాయల్ రాజ్ పుత్.. ఇక దుమ్మురేపేస్తుందా?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (17:07 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాకు రీమేక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆరెక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. నాగార్జున కెరీర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో మన్మథుడుకు ప్రత్యేక స్థానముంది. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. 
 
ఇందులో నాగార్జున హీరోగా.. సొంత బ్యానర్‌లో సినిమా రూపుదిద్దుకుంటోంది. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను ఛాన్స్ వుంటుందని.. ఇప్పటికే ఇద్దరిలో ఒక కథానాయికగా పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 
 
ఆరెఎక్స్ 100 సినిమాతో పాయల్‌ యూత్‌కి బాగా కనెక్ట్ అయిన నేపథ్యంలో మన్మథుడు2కి ఆమె బాగా యాప్ట్ అవుతుందని సినీ జనం అంటున్నారు. ఇక నాగ్ సరసన నటించే మరో హీరోయిన్ ఎవరనేదానిపై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments