Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్.. మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:29 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా చేస్తున్నారు. అదే సర్కారు వారి పాట. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావాలి.. ఆ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్టార్ట్ కావాలి. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది కనుక సర్కారు వారి పాట తర్వాత మహేష్‌ బాబు మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
 
ఆ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. నవంబర్ నుంచి ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం స్టోరీ చేస్తారు. 2021 చివరిలో లేదా 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వీధి కుక్క చేతిలో చిరుత పులి ఘోర పరాజయం, 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది (video)

Heavy Rains Lash Chennai: చెన్నైని కుమ్మేసిన భారీ వర్షాలు.. కరెంట్ తీగను తొక్కి కార్మికురాలు మృతి

Dharmasthala Case: శానిటరీ వర్కర్ చెప్పినవన్నీ అబద్ధాలే.. అరెస్ట్ అయ్యాడు

Chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ అపూర్వమైన ఘనత.. ప్రపంచ రికార్డు

Senior citizen: వృద్ధుడిని చంపిన కేర్ టేకర్.. 8 గ్రాముల బంగారును ఎత్తుకెళ్లాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments