మహేష్.. మళ్లీ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడా?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:29 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి గీత గోవిందం సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించిన పరశురామ్‌తో సినిమా చేస్తున్నారు. అదే సర్కారు వారి పాట. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్‌ బాబుతో సినిమా చేయనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు.
 
కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వస్తుందో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆర్ఆర్ఆర్ కంప్లీట్ కావాలి.. ఆ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి సినిమా స్టార్ట్ కావాలి. ఇదంతా జరగడానికి చాలా టైమ్ పడుతుంది కనుక సర్కారు వారి పాట తర్వాత మహేష్‌ బాబు మరో సినిమా చేయాలి అనుకుంటున్నారు.
 
ఆ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయాలనుకుంటున్నారని తెలిసింది. అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ చేయనున్నారు. నవంబర్ నుంచి ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి మహేష్ బాబు కోసం స్టోరీ చేస్తారు. 2021 చివరిలో లేదా 2022లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments