Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతారంటున్న హీరోయిన్.. ఎవరు? (video)

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (13:29 IST)
తెలుగు చిత్ర సీమలో సొట్టబుగ్గల సుందరిగా పేరొందిన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. "అందాల రాక్షసి" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు నాలుగో ఐదో మినహా సరైన హిట్స్ సినిమాలు లేవు. అందుకే వెండితెరపై తళుక్కున అపుడపుడూ మెరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ అమ్మడు ఇంటికే పరిమితమై పొద్దస్తమానం సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ, ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ గడుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వేదికగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అభిమానులతో సంభాషిస్తూ, 'క్విజ్ మీ'లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అపుడు ఓ అభిమాని... 'మీకు మీరే ఒక వార్నింగ్ లేబుల్ ఇచ్చుకోవాల్సి వస్తే.. ఏమని ఇస్తారు'? అని ప్రశ్నించాడు. 
 
దీనికి లావణ్య స్పందిస్తూ. "నన్ను ముట్టుకుంటే.. బ్లాస్ట్ అయిపోతారు" అనే లేబుల్ అంటించుకుంటానని తెలిపారు. అలాగే 'ఎలాంటి సందర్భాల్లో మీకు కోపం ఎక్కువగా వస్తుంది' అనే ప్రశ్నకు స్పందిస్తూ, 'ఎవరైనా చెప్పిన సమయానికి కాకుండా ఆలస్యంగా వస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయంలో నాకు సహనం చాలా తక్కువ' అని తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments