Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ శాఖ షాక్... ఇంట్లో సోదాలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:29 IST)
కన్నడ భామ రష్మిక మందన్నాకు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా, కర్నాటకలోని కొడగు జిల్లా విరాట్‌పల్లిలో ఉన్న రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
నిజానికి రష్మిక మందన్నా కన్నడ భామ అయినప్పటికీ.. ఈమెకు మాతృభాషలో కంటే.. టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఛలో మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ భామ.. గీతగోవింద చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రిన్స్ మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రంలో నటించగా, మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వస్తుంది: చంద్రబాబు నాయుడు

ఫ్యాన్సీ నంబర్ వేలం- TG09G9999 రూ.25.5లక్షలకు కొనుగోలు

ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు.. మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చ

ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే జస్ట్ మిస్

SVSN Varma: వర్మను లాక్కెళ్లిన రాకాసి అలలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments