Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ రష్మిక మందన్నాకు ఐటీ శాఖ షాక్... ఇంట్లో సోదాలు

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (11:29 IST)
కన్నడ భామ రష్మిక మందన్నాకు ఆదాయపన్ను శాఖ అధికారులు షాకిచ్చారు. కర్నాటక రాష్ట్రంలోని ఆమె నివాసంలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ముఖ్యంగా, కర్నాటకలోని కొడగు జిల్లా విరాట్‌పల్లిలో ఉన్న రష్మిక మందన్నా ఇంట్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
 
నిజానికి రష్మిక మందన్నా కన్నడ భామ అయినప్పటికీ.. ఈమెకు మాతృభాషలో కంటే.. టాలీవుడ్‌లో విపరీతమైన అవకాశాలు వస్తున్నాయి. ఛలో మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేసిన ఈ భామ.. గీతగోవింద చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రిన్స్ మహేష్ బాబు (సరిలేరు నీకెవ్వరు), విక్టరీ వెంకటేష్‌తో ఓ చిత్రంలో నటించగా, మరో కొత్త చిత్రంలో ఎంపికైంది. ఇలా వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments