నాగబాబు ఇలా ముంచేస్తారనుకోలేదు: హైపర్ ఆది గోడు

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (14:43 IST)
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో ఒక పక్క రోజా, మరో పక్క నాగబాబు జడ్జిలుగా వుండగా స్టేజి పైన హైపర్ ఆది, చమ్మక్ చంద్ర తమ స్కిట్లతో రెచ్చిపోతుంటారు. వీక్షకులను ఆకట్టుకునేందుకు తమదైన స్టయిల్లో సెటైర్లు వేస్తూ షోను రక్తి కట్టించేవారు. 
 
ఐతే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఆర్కే రోజా జబర్దస్త్ షోకి దూరమయ్యారు. ఆ తర్వాత క్రమంగా నాగబాబు కూడా ఈ షోకి రాంరాం చెప్పేశారు. ఐతే రోజా నిష్క్రమించినా ఇబ్బందిపడని జబర్దస్త్ టీం నాగబాబు దూరం కావడంతో తీవ్రమైన ఇబ్బందుల్లో పడిపోయారట. 
 
వీరిలో హైపర్ ఆది కూడా వున్నారు. జడ్జిలుగా వుండి షోను రక్తి కట్టించే రోజా-నాగబాబు నిష్క్రమించడంతో హైపర్ ఆది కూడా షో నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇలా అందరూ వెళ్లిపోతే జబర్దస్త్ ఏంకానూ. అందుకే మల్లెమాల గ్రూప్, హైపర్ ఆదిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటోందట. కాంట్రాక్టు ప్రకారం హైపర్ ఆది తమతోనే పనిచేయాలని గట్టిగా చెపుతోందట. దీనితో నాగబాబు గారు ఇలా చేశారేమిటి అంటూ తన సన్నిహితుల వద్ద గొణుగుతున్నాడట. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments