Balakrishna 111: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ గోపీచంద్ తాజా అప్ డేట్

చిత్రాసేన్
సోమవారం, 10 నవంబరు 2025 (12:03 IST)
God of Masses 111th movie
నందమూరి బాలకృష్ణ నటించనున్న 111వ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతోంది. ఇందులో నయనతార నాయికగా నటిస్తోంది. ఇందులో బాలక్రిష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఓల్డ్ గెటప్  కథకు కీలకం. ఇంటర్ వెల్ కు ముందు వచ్చే ఎపిసోడ్ హైలైట్ గా వుంటుందని తెలుస్తోంది. ఇందులో రాజస్థాన్ లో కీలక సన్నివేశాల చిత్రీకరించనున్నారు. ఇప్పటికే అక్కడిలొకేషన్లను చూసిన గోపీచంద్ టీమ్ బాలక్రిష్ణ పై కొన్ని యాక్షన్ సీన్స్ కుటుంబ సన్నివేశాల చిత్రీకరిస్తున్నట్లు తాజా సమాచారం.
 
సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ కథతో రూపొందుతోంది. బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారు. ఎప్పుడు శివుడిని నమ్ముకునే బాలక్రిష్ణ ఈసారి అమ్మవారిని కూడా నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు.. ‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ ఈజ్‌ బ్యాక్‌.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్‌ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది  అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో వుంటుంది.. రేవంత్ రెడ్డి

Jubilee Hills Assembly bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం

అనుమానం పెనుభూతమైంది.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేసిన భర్త

చిత్తూరు జిల్లాలో కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

తల్లిని - తమ్ముడిని కత్తితో నరికి చంపిన మతిస్థిమితం లేని వ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments