Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...

టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:07 IST)
టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈమె తాజాగా దావూద్ సోదరి జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో శ్రద్ధా ధరించిన దుస్తులను ఏజేటీఎం సంస్థ సమకూర్చగా, ప్రమోషన్స్‌లోనూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలని సదరు కంపెనీ సంస్థ శ్రద్ధాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
కానీ శ్రద్ధా ఒప్పందాన్ని పాటించకుండా తన పర్సనల్ డిజైనర్ తయారు చేసిన దుస్తులని ధరించి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఏజేటీఎం సంస్థ శ్రద్ధా కపూర్‌తో పాటు హసీనా పార్కర్ చిత్ర నిర్మాతలపై కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 26వ తేదీన విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments