Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు...

టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:07 IST)
టాలీవుడ్ ప్రభాస్ హీరోయిన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధా కపూర్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న "సాహో" చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెల్సిందే.
 
ఈమె తాజాగా దావూద్ సోదరి జీవిత నేపథ్యంలో హసీనా పార్కర్ అనే సినిమా చేసింది. ఈ మూవీ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో శ్రద్ధా ధరించిన దుస్తులను ఏజేటీఎం సంస్థ సమకూర్చగా, ప్రమోషన్స్‌లోనూ తమ బ్రాండ్ దుస్తులనే ధరించాలని సదరు కంపెనీ సంస్థ శ్రద్ధాతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
కానీ శ్రద్ధా ఒప్పందాన్ని పాటించకుండా తన పర్సనల్ డిజైనర్ తయారు చేసిన దుస్తులని ధరించి ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఏజేటీఎం సంస్థ శ్రద్ధా కపూర్‌తో పాటు హసీనా పార్కర్ చిత్ర నిర్మాతలపై కూడా క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వచ్చే నెల 26వ తేదీన విచారణకు రానుంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments