Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లు రూటు మార్చేశారుగా..? బాగా తగ్గించేశారట..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (18:19 IST)
కరోనా కాలానికి ముందు బాగా సంపాదించేసిన హీరోయిన్లు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో పప్పులుడకవని తెలిసి రూటు మార్చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం వున్నప్పుడే.. డిమాండ్ వున్నప్పుడే వున్న క్రేజ్‌ను బాగా యూజ్ చేసుకున్న హీరోయిన్లు.. ప్రస్తుతం కరోనా కారణంగా ఒకడుగు వెనక్కి తగ్గారు. పారితోషికాల విషయంలో కోతలు తప్పవని తెలిసి.. పారితోషికాలను ముందుగానే తగ్గించేసుకున్నారట టాలీవుడ్ హీరోయిన్లు. 
 
ఈ క్రమంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి 'ఆచార్య'కు కోటిన్నర మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. 
kajal agarwal
 
ఇక ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రకుల్‌ కూడా ఇంతకు ముందు అందుకున్న మొత్తంలో సగానికి సగం డిస్కౌంట్‌ ఇస్తున్నానని నిర్మాతలకు సంకేతాలు పంపేసిందని టాక్ వస్తోంది. ప్రస్తుతానికి రకుల్ నితిన్ సరసన ఓ సినిమా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments