Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లు రూటు మార్చేశారుగా..? బాగా తగ్గించేశారట..!

Webdunia
శనివారం, 18 జులై 2020 (18:19 IST)
కరోనా కాలానికి ముందు బాగా సంపాదించేసిన హీరోయిన్లు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో పప్పులుడకవని తెలిసి రూటు మార్చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. దీపం వున్నప్పుడే.. డిమాండ్ వున్నప్పుడే వున్న క్రేజ్‌ను బాగా యూజ్ చేసుకున్న హీరోయిన్లు.. ప్రస్తుతం కరోనా కారణంగా ఒకడుగు వెనక్కి తగ్గారు. పారితోషికాల విషయంలో కోతలు తప్పవని తెలిసి.. పారితోషికాలను ముందుగానే తగ్గించేసుకున్నారట టాలీవుడ్ హీరోయిన్లు. 
 
ఈ క్రమంలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు తమ రెమ్యూనరేషన్స్‌ విషయంలో కాస్త తగ్గారని తెలిసింది. ఇటీవల సినిమాకి 2 కోట్లు వసూలు చేసిన కాజల్‌ అగర్వాల్‌ చిరంజీవి 'ఆచార్య'కు కోటిన్నర మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిసింది. 
kajal agarwal
 
ఇక ఆఫర్ల కోసం వేచి చూస్తున్న రకుల్‌ కూడా ఇంతకు ముందు అందుకున్న మొత్తంలో సగానికి సగం డిస్కౌంట్‌ ఇస్తున్నానని నిర్మాతలకు సంకేతాలు పంపేసిందని టాక్ వస్తోంది. ప్రస్తుతానికి రకుల్ నితిన్ సరసన ఓ సినిమా చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments