రాజమౌళి చిత్రంలో.. అలా కోర్కె తీర్చుకోనున్న చిరంజీవి!

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (12:07 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ఆర్ఆర్". జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసినటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ప్రొడక్షన్‌పై నటిస్తున్నారు. అయితే, ఇపుడు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారనేదే ఆ వార్త. 
 
నిజానికి రాజమౌళి దర్శకత్వంలో నటించాలనివుందని చిరంజీవి గతంలో వ్యాఖ్యానించారు. కానీ, ఇది కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో ఇపుడు చిరంజీవి దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో మాత్రం తెరపై కనిపించకుండానే ప్రేక్షకులను అలరించబోతున్నారు. 
 
ఈ సినిమాలో తారక్, రాంచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. దీనికి సంబంధించి రాజమౌళి ఫోన్ చేయగానే చిరంజీవి రెండో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పేశారట. 
 
మరోవైపు హిందీ వర్షన్‌లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట. రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, శ్రియ, అలియా భట్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: టీ స్టాల్‌లో ఇంకొకరితో చనువుగా వుందని.. కత్తితో పొడిచి చంపేశాడు..

India: ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ దాడులు: ఖండించిన భారత్

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments