Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత... ఆ పని చేస్తే రజినీకి షేమ్...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (16:16 IST)
రజినీకాంత్ నటించిన 2.ఓ సినిమా తరువాత ప్రేక్షకులు ఆశక్తిగా తిలకిస్తోంది పెట్టా సినిమా కోసమే. పెట్టా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం మానుకుంటున్నారు. రజినీకాంత్, సిమ్రాన్, త్రిషలు కలిసి నటించిన చిత్రం పెట్టా.
 
సినిమా మొత్తం పూర్తిచేసుకుని సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తమిళంలో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నా.. తెలుగులో మాత్రం విడుదల తేదీని మార్చుతున్నట్లు తెలుస్తోంది. కారణం అదేరోజు మూడు కొత్త సినిమాలు విడుదల అవుతుండడమేనట. 
 
బాలక్రిష్ణ నటించిన కథానాయకుడు, చరణ్‌ నటించిన వినయ విధేయ రామ, వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2 సినిమాలు సంక్రాంతి పండుగ రోజే విడుదల కానున్నాయట. అన్నీ సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చేశారట. దీంతో సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని తీసేసుకున్నారట. 
 
పండుగ రోజు తమ అభిమాన నటుడు రజినీ సినిమా చూడాలనుకుంటున్న అభిమానులకు పెద్ద నిరాశే మిగిలింది. ఇదే జరిగితే రజినీకాంత్ కు ఇది పెద్ద షాకే అవుతుంది. పైగా షేమ్ అని అంటున్నారు ఆయన అభిమానులు. దక్షిణాది సూపర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేయకపోవడం ఏంటని అంటున్నారు. మరి సి. కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments