Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్‌కు షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాత... ఆ పని చేస్తే రజినీకి షేమ్...

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (16:16 IST)
రజినీకాంత్ నటించిన 2.ఓ సినిమా తరువాత ప్రేక్షకులు ఆశక్తిగా తిలకిస్తోంది పెట్టా సినిమా కోసమే. పెట్టా సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం మానుకుంటున్నారు. రజినీకాంత్, సిమ్రాన్, త్రిషలు కలిసి నటించిన చిత్రం పెట్టా.
 
సినిమా మొత్తం పూర్తిచేసుకుని సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయాలని భావించారు. అయితే తమిళంలో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నా.. తెలుగులో మాత్రం విడుదల తేదీని మార్చుతున్నట్లు తెలుస్తోంది. కారణం అదేరోజు మూడు కొత్త సినిమాలు విడుదల అవుతుండడమేనట. 
 
బాలక్రిష్ణ నటించిన కథానాయకుడు, చరణ్‌ నటించిన వినయ విధేయ రామ, వెంకటేష్-వరుణ్ తేజ్ నటించిన ఎఫ్-2 సినిమాలు సంక్రాంతి పండుగ రోజే విడుదల కానున్నాయట. అన్నీ సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి వచ్చేశారట. దీంతో సినిమాను వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని తీసేసుకున్నారట. 
 
పండుగ రోజు తమ అభిమాన నటుడు రజినీ సినిమా చూడాలనుకుంటున్న అభిమానులకు పెద్ద నిరాశే మిగిలింది. ఇదే జరిగితే రజినీకాంత్ కు ఇది పెద్ద షాకే అవుతుంది. పైగా షేమ్ అని అంటున్నారు ఆయన అభిమానులు. దక్షిణాది సూపర్ స్టార్ చిత్రాన్ని విడుదల చేయకపోవడం ఏంటని అంటున్నారు. మరి సి. కళ్యాణ్ ఏం చేస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments