Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు పిన్నిగా బాలీవుడ్ నటి!

Webdunia
సోమవారం, 17 మే 2021 (09:10 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోకు పిన్నిగా బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి నటించనుందనే టాక్ వినిపిస్తోంది. 
 
ఈ పాత్ర సినిమాకు చాలా కీల‌కంగా మారుతుందని అంటున్నారు. కాగా, గ‌తంలో నదియా, ఖుష్బూ, దేవయాని, టబుల‌ని త‌న సినిమాలో ప్ర‌త్యేక పాత్ర కోసం ఎంపిక చేశాడు. 11 ఏళ్ల త‌ర్వాత త్రివిక్ర‌మ్ - మ‌హేష్ కాంబినేష‌న్‌లో మూవీ వ‌స్తుండ‌డంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి.
 
మరోవైపు, శిల్పాశెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాష‌ల‌లో ఎంత‌గా అల‌రించింది. వెంకటేష్ నటించిన ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వాత నాగార్జునతో ‘ఆజాద్’లో, మెహన్‌బాబుతో ‘వీడెవడండి బాబు’, బాలకృష్ణతో ‘భలేవాడివి బాసు’ వంటి చిత్రాలు చేసింది. పెళ్లి త‌ర్వాత కాస్త సినిమాలు త‌గ్గించిన శిల్పా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లో ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments