Webdunia - Bharat's app for daily news and videos

Install App

59 యేళ్ళలోపు రైతులు చనిపోవాలా? సీఎం కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:15 IST)
రాష్ట్రంలో రైతు భీమా పథకం అమలుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్)పై మండిపడ్డారు. ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, రైతు భీమా పథకంలో లబ్ధి పొందేందుకు 59 ఏళ్లు పైబడిన రైతులను చేర్చాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు.
 
రాష్ట్రంలో 66 లక్షల మంది రైతులు ఉన్నారని, అయితే రైతు భీమా పథకానికి కేవలం 41 లక్షల మంది రైతులు మాత్రమే అర్హులుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 59 ఏళ్లు పైబడిన రైతులకు ఈ బీమాను వర్తింపజేయడం లేదన్నారు. అంటే 59 యేళ్లలోపే రైతులు చనిపావ చనిపోవాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోరుకుంటుందా అని ఆమె ప్రశ్నించారు. పైగా, బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.
 
బంగారు తెలంణాను సాధించామని, ఇక బంగారు భారతదేశాన్ని సాధిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదని, బానిసత్వపు తెలంగాణ అంటూ ధ్వజమెత్తారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments