Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల.. విలీనం తప్పదా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (18:48 IST)
తెలంగాణ రాష్ట్ర వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేత వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి అయిన షర్మిల కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ వై.ఎస్. ఆర్ పార్టీని విలీనం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెస్‌కు కూడా సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కూడా కలుసుకుని మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆమె ఆకస్మికంగా ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. 
 
దాదాపు గంటపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో వైఎస్ షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారా? లేక కాంగ్రెస్‌లో చేరుతారా? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
 
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోనియాను షర్మిల కలిశారు. ఈ భేటీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ దొంగ ముం*** కొడుకు.. వీడు మామూలోడు కాదండి: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ నోటిదూల (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై పచ్చి బూతులు: రాజేంద్ర ప్రసాద్.. మందేసి అలా మాట్లాడారా? (video)

రష్మికకు లేని నొప్పి - బాధ మీకెందుకయ్యా? మీడియాకు సల్మాన్ చురకలు!! (Video)

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments